రకరకాల కారణాలను సృష్టించుకుని మరీ రాష్ట్రంలో హిందూఆలయాల కూల్చివేతే లక్ష్యంగా జగన్ గారి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది.గతంలోకూడా ఎన్నోఆలయాలను కూల్చివేసిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు తెనాలిలోని మార్కెట్లో ఉన్న 102సం.ల పురాతనఆలయాన్ని కూల్చటానికి మునిసిపల్అధికారులు సిద్ధం అయ్యారు. ఇలాంటి చర్యలు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అని రాష్ట్ర బీజేపీ నాయకుడు సోము వీర్రాజు తెలిపారు.