భారతదేశానికి ఆగష్టు 15 ఎంత ప్రాముఖ్యత కలిగిన రోజో అలానే జనవరి 26 న కూడా అందే ప్రాముఖ్యత సంచరించుకుంటుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన రోజు ఒకటైతే , రెండోవది మనకు దిశ , దశ చూపిన డాక్టర్ బి.ర్. అంబేత్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కావడం. కావున ఇలాంటి మహత్తర సంఘటనని గుర్తుచేసుకుంటూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఎంతో సుందరంగా తాయారు చెయ్యడం విశేషం.