టెక్కలి మండల కేంద్రం స్థానిక భూలోక మాత వీధిలో మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య తలెత్తిన ఘర్షణ తండ్రి బిసాయి.దంత కొడుకు బిసాయి.నాగరాజు(32 )ను తండ్రి కత్తితో దాడి చేయగా కొడుకు అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మూడు కత్తి పోట్లు ఉన్నాయి అని తెలుస్తోంది... స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి నిందితుడును విచారిస్తున్నారు.