చిత్తూరు జిల్లా, రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీ గడ్డూరు గ్రమంలో మరోసారి భూప్రకంనలు వచ్చాయని గ్రామస్థులు తెలిపారు. అర్ధరాత్రి వింత శబ్దాలు రావడంతో ఇళ్ళలో నుండి బయటకు వచ్చేశామని, చంటిబిడ్డలు, ముసలి వాళ్ళతో తీవ్ర చలిలో రోడ్లపై ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.