యువతలో ఉద్యమ స్పూర్తితో రక్త దానంపై అవగాహన కల్సించేలా విశాఖలో మోగా బ్లడ్ డోనేషన్ క్యాంప్ జరిగింది. రక్త నిల్వలు లేక జరుగుతున్న పరిణామాలను ఎదుర్కోవాలంటే కచ్చితంగా రక్తదాన నిల్వలను పెంచే విదంగా ప్రతీ ఓక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకొనే విదంగా విశాఖలో నిర్వహించిన బ్లడ్ డోనేషన్ క్యాంపును ప్రముఖ వైద్య నిపుణులు కూటి కుప్పల సూర్యారావు ప్రారంభించారు. ప్రతీ రెండు సెక్లన్లకు మరణాలు సంభవిస్తున్నాయంటే దానికి రక్తదాన నిల్వలు లేని కారణంగానే జరుగుతున్నాయని అన్నారు..రక్తదానంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకొని ప్రతీ ఒక్కరూ స్వఛందగా ముందుకొచ్చి రక్తదానం చెయ్యాలని కోరారు.