కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల నేపధ్యంలో రౌడీషీటర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసారు. ఎన్నికలు జరిగే వార్డుల పరిధిలో దాదాపు 50 మంది రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. డిఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల వేళ ఎటువంటి అసాంఘిక కార్యకలపాలకు పాల్పడవద్దని చూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే సహించమని హెచ్చరంచారు. సేవా కార్యక్రమాలలో పాల్గోనాలని అన్నారు.