మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ ఆస్థులని ప్రయివేటు వ్యక్తులకి దారాదత్తం చేయడాన్ని నిరశిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. నెల్లూరు, గూడూరు, కృష్ణపట్నం, మనుబోలు, వెంకటాచలం రైల్వే స్టేషన్ల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆస్థుల దారాదత్తం అపకుంటే పోరాటం ఉధృతం చేస్తామని నేతలు చేవూరు శ్రీనివాసులు, నాగేశ్వరరావు హెచ్చరించారు.