ప్రభుత్వం అనుమతి ఎపుడు ఇస్తే అపుడే పాదయాత్ర చేస్తాను అని ముద్రగడ పద్మనాభం అన్నారు. చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర నమూనా ఇస్తే నేను అనుమతి అడుగుతాను. పాదయాత్ర విరమించుకోవటం అనేది లేదని ముద్రగడ అన్నారు. ఐ.పి.ఎస్ అధికారులు కార్యకర్తలు లాగా కాకుండా రాజ్యాంగ బద్దంగా పనిచేయాలి. గుండే పోటు వచ్చిన ఇంట్లోనే చనిపోతాను తప్పు ఆసుపత్రికి వెలను అని అయన అన్నారు. మా జాతిని కూడా మనుషులు లాగా చూడండి అని ముద్రగడ పద్మనాభం అన్నారు.