18-09-2020వ తేదీ (శుక్రవారం) పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిగారి పర్యటన షెడ్యూల్. ఇటీవల స్వర్గస్తులైన తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న చిత్తూరు జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి గౌతమ్ రెడ్డి. ఉదయం నెల్లూరులోని మంత్రి కార్యాలయం నుంచి బయలుదేరి వెంకటగిరి పట్టణంలోని దివంగత ఎంపీగారి నివాసానికి వెళ్లనున్న మంత్రి మేకపాటి. సాయంత్రం 4గం.లకు నెల్లూరు జిల్లాలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 'ధాన్యం కొనుగోలు'పై సమీక్ష నిర్వహించనున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి