భానుపురి మేజర్న్యూస్: గత మూడు రోజులుగా జరుగుతున్న వాసవి మాత ఇంటింటా పారయణం మంగళవారం కృష్ణ టాకీస్ సమీపంలోని తాళ్లపల్లి రామయ్యసగందమాల గృహంలో ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతకు అభిషేకలు అర్చనలు నిర్వహిం చారు. మహిళలు అదిక సంఖ్యలో పాల్గోని వాసవి మాత పారయణం ఖడ్గమాల స్తుతి , మణిదీపంర్ణను పటిం చారు. సవా సమితి కన్వీనర్ ఈగ ధయాకర్ ఈ సందర్బంగా ఆయన మాట్లడ ుతూ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగ సూర్యాపేట జిల్లాలో ఆర్య వైశ్యుల ఇంటా వాసవిమాత అనే ప్రచారంతో భక్తుల కోరిన ఇండ్లలో వాసవి పారయణాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నెల 5వ తేదిన ప్రారంభంమై నేటితో 33రోజులు గడిచినట్లు అన్నారు.మహిళలు అధిక సంఖ్యలో పాల్గోని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతోషిమాత దేవాలయ అద్యక్ష, కార్యదర్శులు నూక వెంకటేశంగుప్త, బ్రాహ్మండ్లపల్లి మురళిదర్, ప్రపంచ ఆర్యవైశ్య మహసభ జిల్లా అధ్యక్షులు నరేంద్రుని విద్యసాగర్రావు, కాలంగి బ్రహ్మరావు, కొత్త రామనర్సయ్య, తాళ్లపళ్లి పుల్లయ్య, తాళ్లపళ్లి సత్యనారయణ, గోపారపు రాజు, తదితరులు పాల్గోన్నారు.