ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల

national |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2020, 10:14 AM

 మరోసారి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసిన కేంద్రం. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలలకుగాను 19950 కోట్ల పరిహారం విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 120498 కోట్ల రూపాయలను జీఎస్టి పరిహారంగా రాష్ట్రాలకు ఇచ్చిన కేంద్రం.జనవరి 31 లోపు 78874 కోట్ల రూపాయలను సెస్ కింద వసూలయినట్లు పేర్కొన్న కేంద్రం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com