నెల్లూరు 8వ అదనపు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తల్లీకూతుళ్ల హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్ కి ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 12న మెడికో భార్గవి, ఆమె తల్లి శకుంతల హత్య చేశాడు. తల్లీ, కూతుళ్ల హత్య కేసులో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. కేసులో జువైనర్ కోర్టులో మూడేళ్ల శిక్ష ఇద్దరు మైనర్లు అనుభవిస్తున్నారు.