రాజధాని వికేంద్రీకరణ పిటిషన్లపై కాసేపట్లో హైకోర్టులో విచారణ చేపట్టనున్నారు. వికేంద్రీకరణపై దాఖలైన ఐదు పిటిషన్లను హైకోర్టు ప్రత్యేక బెంచ్ విచారించనున్నది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు అంశాలపై మొత్తం ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి.సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్నారు.