తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద 7 వ రోజు కొనసాగుతున్న రాయల్ వశిష్ట ఆపరేషన్ 2.వర్షం కురుస్తున్న ప్పటికీ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న ధర్మా డి సత్యం బృందం.బోటు వెనుకభాగంలో రూప్స్ కట్టేందుకు ప్రయత్నిస్తున్న డీప్ సీ డ్రైవర్లు.వర్షం ఎక్కువైతే బోటు వెలికితీత పనులకు మరొక్కసారి అంతరాయం కలిగే అవకాశం