గుంటూరు: గుంటూరు మార్కెట్యార్డ్ను గురువారం సీఎం చంద్రబాబు సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు మార్కెట్యార్డ్ను ఎన్టీఆర్ మార్కెట్ యార్డుగా పేరు మారుస్తూ ఉత్తర్వులు ఏపీ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఎప్పటికి రైతుల పక్షానే ఉంటుందని ఆయన అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు కృషి చేస్తామన్నారు.