న్యూఢిల్లి : కర్ణాటక లో నేటి సాయంత్రంలోగా బల పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కోరుతూ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న వారి వినతిని సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ఈ పిటిషన్పై రేపు విచారణ చేపడతామని పేర్కొంది.