అమరావతి :సీఎం చంద్రబాబునాయుడును డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏలు కలిశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏలను పేస్కేల్తో క్రమబద్దీకరించాలని కోరారు. రెవెన్యూ, పంచాయతీ, సర్వే డిపార్ట్మెంట్లలోని 10వేల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని విన్నవించారు. 78 రోజుల సమ్మె కాలానికి జీతం చెల్లించాలని వీఆర్ఏలు కోరారు.