పుట్టపర్తి : పుట్టపర్తిలో 100.38 కోట్ల రూపాయలతో తాగునీటి శాశ్వత పరిస్కారం కొరకు ట్యాంకుల నిర్మాణo కొరకు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్.జె. రత్నాకర్, డీసీసీ అద్యక్షులు కోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.