ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేడి పండు తింటే పైల్స్ సమస్యలు, చర్మ వ్యాధులు దూరం

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 03:46 PM

మేడి పండు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలను నివారించేందుకు ఈ పండును ఉపయోగిస్తారు. ఈ మేడి చెట్టు ఆకులు, బెరడు, పండ్లు ఔషధ సంపదగా పరిగణిస్తారు. ఈ పండ్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పైల్స్ సమస్యలు, చర్మ వ్యాధులతో బాధపడేవారు ఈ పండ్లను తినడం మంచిది. క్యాన్సర్ రాకుండా చేయడంలో ఈ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com