ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంతకల్: కార్మిక సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారించాలి: ఏఐటీయూసీ.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 07:49 PM

ఏఐటీయూసీ గుంతకల్ మండల సమితి ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం జరిగింది. సమావేశంలో రాజేష్ గౌడ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 4 నెలలు దాటినా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ముందుకు రాలేదన్నారు.
అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలుగా ప్రకటించాలన్నారు. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అర్హత అనుసరించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com