ట్రెండింగ్
Epaper    English    தமிழ்

150 పరుగులతో అదరగొట్టిన జైస్వాల్

sports |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 04:07 PM

యశస్వి జైస్వాల్‌ టెస్ట్ మ్యాచ్ లో అదరగొట్టేశాడు. ఉప్పల్ మ్యాచ్ లో శతకం చేసే అవకాశం చేజార్చుకున్న ఈ బ్యాటర్ ఇప్పుడు 150 పరుగులతో అజేయంగా నిలిచాడు. 225 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో ఈ ఫీట్ సాధించాడు. కేవలం ఆరు టెస్టుల్లోనే రెండు శతకాలు బాదాడు. ఇంగ్లాండ్‌ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు భారత్‌ తరపున తొలి శతకం ఇదే. ఇంగ్లాండ్‌పై స్వదేశంలో సెంచరీ చేసిన 15వ భారత ఓపెనర్‌ యశస్వి, చివరిసారిగా రోహిత్ 2021లో శతకం సాధించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com