కోరుకొండ మండలంలోని వివిధ గ్రామాలనుండి జనసేన యువత భారీగా తరలివెళుతున్నారు. గాదరాడ, కోరుకొండ, నిడిగట్ల, బూరుగుపూడి, శ్రీరంగపట్నం, నరసాపురం, గాడాల, గ్రామాల నుండి జనసేన అధినేత ధవలేశ్వరం లో తలపెట్టిన కవాతు కార్యక్రమానికి ఉత్సాహంగా బైక్ ర్యాలీ గా బయలుదేరి వెళ్లారు. బదిరెడ్డి దొర ఈ ర్యాలీ ప్రారంభించారు.