ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల లోన్

national |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 12:06 PM

కేంద్ర ప్రభుత్వం 2015లో పీఎం ముద్ర లోన్ పథకం ప్రారంభించింది. దీని ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండా 10 నుంచి 12 శాతం వడ్డీతో రూ.10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. ఇక లోన్ కోసం ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల నుంచి ఈ లోన్ పొందొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com