రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా ఎన్నికైన హరివంశ్కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. హరివంశ్ ఎన్నికైన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ హరివంశ్ నారాయణ్సింగ్ మంచి విద్యావంతుడన్నారు. లోక్నాయక్ జయప్రకాశ్ నుంచి హరివంశ్ నారాయణ్సింగ్ స్ఫూర్తి పొందారన్నారు. డిప్యూటీ ఛైర్మన్గా ఎన్నికైన హరివంశ్పై పూర్తి విశ్వాసం ఉందన్నారు. హరివంశ్ నారాయణ్సింగ్ చాలా ఏళ్లుగా సమాజ సేవలో ఉన్నారన్నారు.