న్యూఢిల్లి : పాకిస్తాన్తో సత్సంబంధాలు నెలకొల్పుకుని శాంతియుతంగా జీవించడానికి భారతదేశం గత 70 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉందని, పాకిస్తానే శాంతి యత్నాలకు గండి కొడుతోందని విదేశీ వ్యవహరాల శాక మాజీ మంత్రి నట్వర్ సింగ్ అన్నారు. పాక్ ఆర్మీ కారణంగానే ఇమ్రాన్ ఖాన్ ఇవ్వాళ ప్రధాని స్థాయికి ఎదిగాడని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఒక అంగుళం కూడా ఇవ్వదని, మన సైన్యం కాశ్మీర్లోని అరంగుళం కూడా పోనివ్వదని ఆయన చెప్పారు.