తిరుమల: శ్రీవారి ఆలయంలో నేటి నుంచి 3 రోజుల పాటు టీటీడీ జ్యేష్ఠాభిషేకం నిర్వహించనుంది. జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఇవాళ, రేపు వసంతోత్సవం, ఈ నెల 26న కల్యాణోత్సవం జరగనుంది. జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఆలయంలో ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. ఈ నెల 25న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి స్వర్ణాభరణాలను టీటీడీ ధర్మకర్తల మండలి పరిశీలించనుంది.