ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశ జిడిపి పడిపోయిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మహానాడు ప్రాంగణం వద్ద తనను కలిసిన విలేకరులతో లోకేశ్ మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడే దేశ జిడిపి మెరుగ్గా ఉండేదని ఆయన చెప్పారు. దేశంలో కాంగ్రెస్, బిజెపియేతర పక్షాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని లోకేశ్ అన్నారు.