ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంఖంపల్లెలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 29, 2018, 08:46 AM

చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా శంఖంపల్లెలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. బాధితులు తమిళనాడులోని అత్తూరు వాసులు. తమిళనాడు నుంచి తిరుమలకు వస్తుండగా ప్రమాదం భారిన పడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com