ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 24, 2018, 11:36 AM

న్యూఢిల్లి : దేశంలోని ప్రతి ఒక్కరి అకౌంట్‌లో 15 లక్షల రూపాయిలు జమ చేస్తామని 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రాదని ప్రధాని కార్యాలయం (పిఎంఒ) స్పష్టం చేసింది. కనుక ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదని కేంద్ర సమాచార కమిషన్‌కు పిఎంఒ తెలిపింది. మోహన్‌ కుమార్‌ శర్మ అనే ఆర్టీఐ కార్యకర్త 2016 నవంబర్‌లో ఈ అంశంపై ఆర్టీఐలో పిటిషన్‌ దాఖలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com