ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధిక్యంలో డింపుల్ యాదవ్

national |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 10:45 AM

ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పురి లోకసభ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. సమాజ్ వాదీ పార్టీ తరపున ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేశారు. ప్రస్తుతం డింపుల్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. ఆమె సమీప అభ్యర్థి కంటే 16,933 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్ పురి స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన కోడలు డింపుల్ యాదవ్ ఎస్పీ నుండి బరిలోకి దిగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com