ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 04:25 PM

జమ్మూకశ్మీర్: అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. రెండు నెలలపాటు కొనసాగనున్న అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 28నుంచి ప్రారంభం కానుంది. బల్తల్, పహల్గమ్ మార్గాల మీదుగా అమర్‌నాథ్ యాత్ర కొనసాగనుంది. అమర్‌నాథ్ యాత్రకు పంజాబ్ నేషనల్ బ్యాంకు, జమ్మూకశ్మీర్ బ్యాంక్, వైఈఎస్ బ్యాంక్‌లకు సంబంధించిన 440 శాఖల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతున్నట్లు శ్రీ అమర్‌నాథ్ టెంపుల్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com