న్యూఢిల్లీ: దేశ ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. గుజరాత్లోని సూరత్లో హోలికా దహన్లో బాగంగా ప్రజలు నిప్పులపై నడిచారు. ఉత్తరాఖండ్లోని రిషికేష్లో ఉన్న పర్మర్త్ నికేతన్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ప్రజలు ఘనంగా హోలీ వేడుకలను జరుపుకున్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అబ్బాస్ నక్వి ఇంట్లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
People celebrate #Holi in Moradabad. pic.twitter.com/xGp377glYo
— ANI UP (@ANINewsUP) March 2, 2018
Uttarakhand: Visuals of #Holi celebration in International Yoga Festival at Parmarth Niketan, Rishikesh. pic.twitter.com/cqYuBLAPT4
— ANI (@ANI) March 2, 2018