న్యూఢిల్లి : హోళీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికీ హోళీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని మోడీ ట్వీట్ చేశారు. హోళీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోళీ సందర్భంగా శాంతి వెల్లివిరియాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం గడపాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.
होली के पावन पर्व की सभी देशवासियों को ढेरों शुभकामनाएं।
Wishing everyone a Happy Holi!
— Narendra Modi (@narendramodi) March 2, 2018