అమరావతి : ప్రజలకు సేవలను మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. లోకేష్ మాట్లాడుతూ డిజిటల్ సర్టిఫికెట్ల కాలం వచ్చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ నివారణకు సంబంధించి డ్యాష్ బోర్డు సాయంతో సమీక్షిస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. టెక్నాలజీని ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మంత్రి తెలిపారు.