ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 11, 2018, 08:24 AM

​తిరుమలలో భక్తుల సాధారణంగా ఉంది. 09​ కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రత్యేక దర్శనం వారికి ​02​ గంటల సమయం పడుతుంది. కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: ​08​ గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనానికి ​05​ గంటల సమయం పట్టవచ్చు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ​రూ.3.01​ కోట్లు.  నిన్న ​75,925​ మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com