తిరుమలలో భక్తుల సాధారణంగా ఉంది. 09 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రత్యేక దర్శనం వారికి 02 గంటల సమయం పడుతుంది. కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనానికి 05 గంటల సమయం పట్టవచ్చు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.3.01 కోట్లు. నిన్న 75,925 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.