ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పాలనలో బాదుడే బాదుడు: మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 09:26 PM

గుంతకల్లు మండలం ఓబుళపురం, మైనాపురం గ్రామాలలో పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఆర్. జితేంద్రగౌడు ఆధ్వర్యంలో ఆదివారం బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా జితేంద్రగౌడ్ ప్రస్తావిస్తూ మునుపెన్నడు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా జగన్ రెడ్డి పాలనలో నిత్యావసర వస్తువులు, విద్యుత్ చార్జీల రేట్లు విపరీతంగా పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com