ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనం - మన అమరావతి కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 04:23 PM

రాజధాని విషయంలో రాష్ట్రప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా "మనం - మన అమరావతి" పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దడానికి బిజెపి కట్టుబడి ఉంది. రాష్ట్రంలో రెండు పార్టీలు రాజధాని అంశంలో విఫలమయ్యాయి. రైతుల సమస్యలను పరిష్కరించి వెంటనే రాజధాని పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com