ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోనే తొలి ఎలక్ట్రిక్‌ హైవే!

national |  Suryaa Desk  | Published : Mon, Jul 18, 2022, 03:57 PM

మనం ఇన్నిరోజులు ఎలక్ట్రిక్ వాహనాల గురించి విన్నాం, కానీ ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిక్ హైవేనే రాబోతుంది. అవును, దేశంలోనే తొలిసారిగా ఢిల్లీ-ముంబై మధ్య ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని కేంద్రం ఆలోచిస్తుంది. రైల్వే ట్రాకులపై ఉండే ఎలక్ట్రిక్ తీగల మాదిరి, హైవే పొడవునా ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ తీగలను నిర్మిస్తారు. ఈ తీగల ఆధారంతో వాహనాలు నడుస్తాయి. దీంతో కాలుష్యం తగ్గడమే కాక రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com