ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిలో మామిడి రూ.2.70 లక్షలు

international |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 04:04 PM

జపాన్ లో సాగుచేసే మియాజాకి అనే మామిడిపండును కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ గా చెప్పుకుంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత తీపిగా ఉండే మామిడి పండు. ఇప్పుడు దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.2.70 లక్షలకు పలుకుతోంది. 350 గ్రాములు ఉండే ఈ పండులో చక్కెర 15 శాతంగా ఉంటుంది.


యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ రకం మామిడిని మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఓ రైతు సాగు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com