చిన్నపిల్లల్లో ఏకాగ్రత లోపం వల్ల వచ్చే ఆటిజం అండ్ ADHD సమస్యలపై డాక్టర్ ఎ.ఎం.రెడ్డి పరిశోధనలు చేశారు. నయం చేయలేని ఆటిస్టిక్ పిల్లలకు చికిత్స చేసి నయం చేయగలిగారు. పదేళ్ల సమయంలో ఎన్నో ఆటిజం అండ్ ADHD కేసులపై ఆయన పరిశోధన చేసి విజయం సాధించారు. 143 సక్సెస్ ఫుల్ కేసులకు సంబంధించి పరిశోధన పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఏషియన్, UK అవార్డు ఫంక్షన్ లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎ.ఎం.రెడ్డి మాట్లాడుతూ ఆటిజంతో వచ్చే మానసిక జబ్బులను ఒక న్యూరోలాజికల్ డిసార్డర్ గా పరిగణిస్తామని, దీనికి ఒక ఛాలెంజింగ్ పద్ధతిలో హోమియోపతి చికిత్స చేసి విజయం సాధించినట్లు తెలిపారు.
సేఫ్ ప్రెగ్నెసీకి హోమియోపతిలో చాలా అద్భుతమైన మందులున్నాయని, వ్యాధి వచ్చిన తరువాత బాధపడటం కంటే ఎటువంటి జబ్బులు రాకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం అని డాక్టర్ ఎ.ఎం.రెడ్డి తెలిపారు. ఈ అవార్డు తీసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఆటిజం సమస్యలతో బాధపడేవారు ఎవరైనా అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగేకన్నా డాక్టర్ ఎ.ఎం.రెడ్డిని సంప్రదించవచ్చు. ఇక్కడ మీ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ ఎ.ఎం.రెడ్డి అవార్డు బహుకరణ కార్యక్రమంలో ఇండియన్ ఎంబసీ సిబ్బంది, యుకే పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కేర్ గ్రూపు మెడికల్ విభాగం ఇంఛార్జి మామిడన్న నీరజ ఎఎంరెడ్డికి అభినందనలు తెలిపారు. మీరు ఆటిజం మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఇప్పుడే 8340020200 లేదా 18001081900 (టోల్ ఫ్రీ) నంబరుకు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. హోమియోపతి చికిత్స ద్వారా మీ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోండి.