హనుమంతునిపాడు మండలం నందవరం గ్రామంలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హనుమంతునిపాడు మండలం వైసిపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. హనుమంతునిపాడు మండలం వైసిపి నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరు కావాలని సందర్భంగా తెలియజేశారు.