ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడేపల్లిగూడెం లో బాదుడే బాదుడు కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 12:35 PM

జగన్ బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ  ఇంచార్జ్ వలవల బాబ్జీ నాయకత్వంలో తాడేపల్లిగూడెం మండలం పార్టీ అధ్యక్షులు  పరిమి రవి కుమార్ అద్వర్యములో బంగారుగూడెం  గ్రామంలో కార్యక్రమం నిర్వహించబడినది. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను సీఎం జగన్ ఈ  విధంగా మోసం చేస్తున్నాడు. దీని వలన రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలకి అందనంత ఎత్తుకు నిత్యావసరాల ధరలు పెరగటానికి అవకాశం ఉంది అని కరపత్రాలు ఇస్తూ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com