ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పై విరుచుకుపడుతున్న జనసేన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 18, 2022, 12:29 PM

రాష్ట్రం మరో శ్రీలంక గా మారబోతుంది అని కూస్తున్న ఎల్లోమీడియా, దత్తపుత్రుడు, తుప్పు నాయుడు, పప్పు నాయుడు మరియు ఆస్థాన దిగ్గజ విశ్లేషకులకు సూటి ప్రశ్న ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటి అతి పెద్ద పవర్ ప్రాజెక్ట్‌ ను గ్రీన్ కో సంస్థ వారు ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు స్థాపిస్తున్నారు?? అని ప్రతిపక్షాన్ని వైసీపీ నాయకురాలు గడ్డం ఉమా ప్రశ్నించారు. దేనికి సమాధానంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని రాయపాటి అరుణ మాట్లాడుతూ.... మహిళా కమిషన్ సభ్యులు గారు మంగిడీలు. ముందు బాధ్యత గా మహిళా రక్షణ పైన ద్రుష్టి పెట్టండి. ఈ పవర్ ప్రాజెక్ట్ సీఎం సార్ తెచ్చిన జిల్లాకో మెడికల్ కాలేజీ,జిల్లాకో విమానాశ్రయం, యూనివర్సిటీ, కడప స్టీల్ ప్లాంట్ మొదలగు వాటి జాబితాలో చేరేదే కానీ. మీకు వచ్చిన, ఇచ్చిన బాధ్యత నిర్వర్తించండి అని ఎద్దేవా చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com