విజయనగరం జిల్లాలో వర్గపోరు వేడెక్కింది. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. శృంగవరపుకోట నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు నెలకొంది. పార్టీలో దగుల్బాజీలు తయారయ్యారంటూ ఓ వర్గం దేవిబొమ్మ కూడలిలో ఆందోళనకుద దిగింది. కష్టపడి పని చేసే కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు గుర్తింపు లేదని నిరసన చేపట్టింది. ఇదే పరిస్ధితి కొనసాగితే పార్టీకి దిక్కుండదని విమర్శలు గుప్పించింది.