ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేడెక్కిన వైసీపీ వర్గపోరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 21, 2021, 04:10 PM

విజయనగరం జిల్లాలో వర్గపోరు వేడెక్కింది. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. శృంగవరపుకోట నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు నెలకొంది. పార్టీలో దగుల్బాజీలు తయారయ్యారంటూ ఓ వర్గం దేవిబొమ్మ కూడలిలో ఆందోళనకుద దిగింది. కష్టపడి పని చేసే కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు గుర్తింపు లేదని నిరసన చేపట్టింది. ఇదే పరిస్ధితి కొనసాగితే పార్టీకి దిక్కుండదని విమర్శలు గుప్పించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com