ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరులో రోడ్డు ప్రమాదం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 13, 2021, 08:54 AM

జిల్లాలోని కొల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన గ్రావెల్ చిప్స్ లారీ బొల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కొల్లూరు ఎస్టీ కాలనీకి చెందిన వీరంకి దాసు, జట్టి దినేష్‎గా పోలీసులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com