ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

national |  Suryaa Desk  | Published : Thu, May 06, 2021, 12:15 PM

కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్‌ సింగ్‌(82) కరోనాతో కన్నుమూశారు. గురుగ్రామ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గత నెల 20న ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు. అజిత్ సింగ్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని బాఘ్ పట్ లోక్ సభ నుంచి 7 సార్లు గెలిచారు. 1986 లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com