వల్లూరు(మ) మాచిరెడ్డిపల్లికి వచ్చిన జెసి దివాకర్ రెడ్డి
వల్లూరు(మ) మాచిరెడ్డిపల్లికి జెసి దివాకర్ రెడ్డి వచ్చారు. ప్రభుత్వ డబ్బుతోనే ఓట్లు కొనాలని జగన్ ఆలోచన అని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి గురించి ఆలోచించడం జగన్ మానేశాడు అని జెసి దివాకర్ రెడ్డి తెలిపారు. జగన్ నన్ను టార్గెట్ చేశారు. నా బిజినెస్ ను దెబ్బతిస్తున్నారు. అయినా నేను భయపడను వ్యవసాయం చేసుకొని బ్రతుకుతా అని అన్నారు. ఈ కేసులో కడప సెంట్రల్ జైలులో వీరిద్దరూ ఉన్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా నమ్మించి విక్రయించారని కొందరు లారీ యజమానులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అదే రోజున జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జెసి ప్రభాకర్ రెడ్డి, జెసి అస్మిత రెడ్డి ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.