ఏపీలో కొత్తగా 222 కొత్త కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 82కి చేరింది. ఏపీలో మొత్తం 5,676కి పాజిటివ్ కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 2,591 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకూ 3,185 మంది డిశ్చార్జ్ అయ్యారు.