డా. అనితా రాణి వ్యవహారంలో ఆరోపణలపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించారు. డా. అనితా రాణికి అన్యాయం చేశానని నిరూపిస్తే రాజీనామా చేస్తా అని అయన అన్నారు. చంద్రబాబు కుల రాజకీయాలను తెరమీదకు తెస్తున్నారు అని అన్నారు. మాల, మాదిగల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. కారంచెడులో దళితులపై జరిగితే ఎప్పుడూ ప్రశ్నించిన పాపానపోలేదు అని అన్నాడు. సీఐడి విచారణ తర్వాత నా నిజాయితీ బయటపడుతుంది.