భారత దేశంలో జనాభా లెక్కల గణన,ఎన్పీఆర్ ను కేంద్రం వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు జనాభా లెక్కల గణన కొనసాగదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి నిరవధికంగా జనాభా లెక్కల గణనను వాయిదా వేస్తునట్టు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి జనాభా లెక్కలు కొనసాగాల్సి ఉంది.